జాతీయ వార్తలు

పేలుళ్ల కేసులో ముగ్గురికి యావజ్జీవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: 2002, 2003 సంవత్సరాల్లో ముంబయిలో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో 12 మంది మరణానికి కారకులైన వారిలో అన్సారీ, వాహిబ్, ఫర్షాన్ అనే నిందితులకు ప్రత్యేక కోర్టు యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తూ బుధవారం తీర్పు చెప్పింది. మరో ముగ్గురికి పదేసి ఏళ్ల చొప్పున జైలుశిక్ష వేశారు. మొత్తం పదిమంది నిందితుల్లో ఆరుగురికి శిక్షలు ఖరారు చేయగా, మిగతా నలుగురినీ విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది.