రాష్ట్రీయం
కొనసాగుతున్న గాలింపు చర్యలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 17 September 2019
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నంలో జరిగిన బోటు ప్రమాద ఘటనలో గాలింపు చర్యలు మంగళవారంనాడు కొనసాగాయి. ఇప్పటి వరకు గోదావరి నది నుంచి 15 మృతదేహాలను వెలికితీశారు. గోదావరిలో నుంచి నేడు 15 మృతదేహాలను వెలికితీశారు. దేవీపట్నంలో 10, ధవళేశ్వరం వద్ద రెండు... పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో మూడు మృతదేహాలను వెలికితీశారు. ఇప్పటివరకు మొత్తం 23 మృతదేహాలను వెలికితీశారు. మరో 24 మంది కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.