అంతర్జాతీయం

బాగ్దాద్‌లో ఆత్మాహుతి దాడి: 14మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగ్దాద్‌: ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లో ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిలో 14 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. రంజాన్‌ మాసం సందర్భంగా అబు ఘరైబ్‌ మసీదులో ప్రార్థనలు నిర్వహిస్తుండగా.. ఓ వ్యక్తి తనను తాను పేల్చుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. దాడిలో 14 మంది మృతిచెందగా.. మరో 32 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.