జాతీయ వార్తలు

బెంగాల్ సచివాలయంలో బాంబుబూచి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కత: పశ్చిమ బెంగాల్ సచివాలయంలో బాంబు పెట్టినట్టు ఓ ఆగంతకుడి నుంచి ఫోన్ రావడంతో పోలీసులు ఆ భవనాన్ని బాంబు స్క్వాడ్‌తో విస్తృతంగా గాలించారు. ఎలాంటి బాంబు లేదని తేలడంతో అంతా ఒక్కసారి ఊపిరి పీల్చుకున్నారు. ఆదివారం రాత్రి బాంబు ఉందంటూ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ వచ్చింది. ఈ సందర్భంగా అనిరుధ్ ఘోష్ అనే 52 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.