ఆంధ్రప్రదేశ్‌

ముద్రగడ వైఖరితో కాపులకే నష్టం: బోండా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: కాపుఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాజకీయ కోణంలో పనిచేస్తూ అభివృద్ధిని అడ్డుకునేలా వ్యవహరిస్తున్నారని టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమా ఆరోపించారు. ముద్రగడ చర్యలతో కాపులకే నష్టం జరుగుతుందన్నారు. కాపులకు రిజర్వేషన్ల విషయమై ప్రభుత్వం నియమించిన జస్టిస్ మంజునాథ కమిషన్‌ను ముద్రగడ ఇంతవరకూ ఎందుకు కలవలేదని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు వల్లే కాపుల సంక్షేమం సాధ్యపడుతుందన్నారు.