బిజినెస్

ఆసిస్ పర్యటన వ్యక్తిగతం కాదు: జైట్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, మార్చి 30: ఆస్ట్రేలియా పర్యటన అజెండాలో అదానీ కోల్ ప్రాజెక్టు లేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ఈ పర్యటన సందర్భంగా ఆస్ట్రేలియా నాయకులతో జరిపే సమావేశాల్లో అదానీకి చెందిన 16.5 బిలియన్ డాలర్ల కోల్ మైన్ ప్రాజెక్టు ప్రస్తావన వస్తుందని, దానికి నిధులను సమీకరించేలా చర్చలు జరుపుతారన్న వార్తలను ఆయన బుధవారం ఇక్కడ ఖండించారు. ఇది నా వ్యక్తిగత పర్యటన కాదన్న ఆయన ఇరు దేశాల ప్రయోజనాల నిమిత్తం జరుగుతున్నదేనని తేల్చిచెప్పారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా జైట్లీ ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నది తెలిసిందే.