బిజినెస్

రూ. 30 వేల దిగువకు పసిడి ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 17: బంగారం ధరలు 30,000 రూపాయల దిగువకు చేరుకున్నాయి. మంగళవారం బులియన్ మార్కెట్‌లో 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల పసిడి ధర 230 రూపాయలు పడిపోయి 29,820 రూపాయల వద్ద స్థిరపడింది. 99.5 స్వచ్ఛత కలిగిన పుత్తడి ధర 29,670 రూపాయల వద్ద నిలిచింది. వెండి ధర కిలో 160 రూపాయలు దిగజారి 41,100 రూపాయలను తాకింది. అంతర్జాతీయంగానూ సింగపూర్ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 0.04 శాతం పడిపోయి 1,273.50 డాలర్లు పలికింది.