బిజినెస్

మహీంద్రా నుంచి పన్ను ఆదా పథకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 9: పన్ను ఆదా కోసం మహీంద్రా మ్యూచువల్ ఫండ్‌ను విడుదలచేసింది. మూడు సంవత్సరాల లాక్ ఇన్ పీరియడ్ కలిగిన ఓపెన్ ఎండెడ్ స్కీం అని మహీంద్రా ఫైనాన్స్ సిఇవో అశుతోష్ బిష్ణోయ్ తెలపారు. ఈ నూతన ఫండ్ ఆఫర్ వచ్చే నెల 7వ తేదీతో ముగుస్తుందన్నారు. పన్ను ఆదా చేయడం కోసమే కాకుండా దీర్ఘకాల పెట్టుబడుల కోసం అన్ని వర్గాలు వారు మదుపు చేయవచ్చని ఆయన చెప్పారు. మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించిందని, గ్రామీణ భారతంలో చొచ్చుకు వెళ్లి పొదుపు స్కీంలపై ప్రచారం చేయనున్నట్లు ఆయన చెప్పారు.