జాతీయ వార్తలు

ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్సీలపై సస్పెన్షన్ వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: గవర్నర్ ప్రసంగం సందర్భంగా జరిగిన ఘటనపై శాసనమండిలోనూ కాంగ్రెస్ సభ్యులపై వేటు పడింది. వీరి సస్పెన్షన్‌ను మంత్రి కడియం శ్రీహరి ప్రతిపాదించగా డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్‌ ఆమోదం తెలిపారు. బడ్జెట్‌ సమావేశాలు ముగిసే వరకు మండలి నుంచి షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డి, సంతోష్, దామోదర్‌రెడ్డి, ఆకుల లలిత, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.