ఆంధ్రప్రదేశ్‌

లారీని ఢీకొన్న అయ్యప్పస్వాముల బస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు:శబరిమలైనుంచి శ్రీకాకుళం జిల్లాకు భక్తులతో వెళుతున్న ఓ బస్సు రోడ్డుపై ఆగివున్న లారీని ఢీకొనడంతో ఒకరు మరణించగా, 24మంది గాయపడ్డారు. పొంగులూరు మండలం, జాగర్లమూడివారి పాలెం వద్ద గురువారం ఉదయం ఈ దుర్ఘటన జరిగింది. తీవ్రంగా గాయపడిన వారిని విజయవాడ, ఒంగోలు ఆసుపత్రులకు తరలించారు.