బిజినెస్

వృద్ధిపథంలో భారత్: పనగరియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 26: రాబోయే దశాబ్దాల్లో భారత్ మరింత అధిక వృద్ధిరేటు దిశగా పయనిస్తుందన్న విశ్వాసాన్ని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా వ్యక్తం చేశారు. శనివారం ఇక్కడ పారిశ్రామిక సంఘం సిఐఐ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న పనగరియా.. ఐరోపా సమాజం కంటే భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ఉత్తమ స్థితిలో ఉందన్నారు. భారత్‌లో వివిధ సంప్రదాయాలు, సంస్కృతులు ఉన్నాయని, అయినప్పటికీ ప్రపంచంలో గొప్ప ప్రజాస్వామ్య వ్యవస్థగల దేశంగా ప్రశంసలందుకుంటోందన్నారు.