జాతీయ వార్తలు
లోయలో బస్సుపడి 13 మంది మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 5 May 2016
రాయ్పూర్: గద్వా నుంచి రాయ్పూర్ వస్తున్న ఓ ప్రైవేటు బస్సు బుధవారం అర్ధరాత్రి వేళ దఢోరా ఘాట్రోడ్పై ఎదురుగా వస్తున్న బైక్ను తప్పించబోయి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 13 మంది మరణించగా 53 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. బస్సు ప్రమాదంపై చత్తీస్గఢ్ సిఎం రమణ్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు.