తెలంగాణ
బస్సు బోల్తా: 20మందికి గాయాలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 19 January 2016
మహబూబ్నగర్: మద్దూరు నుంచి నారాయణపేట వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు మంగళవారం ఉదయం మద్దెలబీడు మలుపు వద్ద బోల్తాపడిన ఘటనలో 20 మంది ప్రయాణీకులు గాయపడ్డారు. క్షతగాత్రులను నారాయణపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.