తెలంగాణ

బస్సు, ఆటో ఢీ: నలుగురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్: ఇక్కడికి సమీపంలోని ధర్మపూర్ వద్ద గురువారం ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు మరణించారు. గాయపడిన ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.