బిజినెస్

జెడ్‌టిఇ బ్లేడ్ ఎ2 ప్లస్ స్మార్ట్ఫోన్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శుక్రవారం న్యూఢిల్లీలో జెడ్‌టిఇ బ్లేడ్ ఎ2 ప్లస్ స్మార్ట్ఫోన్‌ను ఆ సంస్థ ప్రతినిధులతో కలిసి దేశీయ మార్కెట్‌కు పరిచయం చేస్తున్న బాలీవుడ్ నటుడు సోనూ సూద్. 11,999 రూపాయల ధర కలిగిన ఈ మొబైల్.. సోమవారం నుంచి ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉండనుంది.
బంగారం, వెండి వర్ణాల్లో ఈ స్మార్ట్ఫోన్ లభ్యమవుతుందని సంస్థ తెలిపింది. 5.5 అంగుళాల స్క్రీన్, 4జిబి ర్యామ్ కలిగిన ఇందులో 128జిబి వరకు మెమరీ కార్డులను వేసుకోవచ్చు.
అలాగే దీనిలో 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరాలున్నాయ