బిజినెస్

నేడు బ్యాంకులు బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: ప్రభుత్వరంగ బ్యాంకులు మంగళవారం మూతబడుతున్నాయి. వివిధ డిమాండ్ల పరిష్కారార్థం యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్లు (యుఎఫ్‌బియు) బంద్ నిర్వహిస్తోంది. యుఎఫ్‌బియు.. 9 ఉద్యోగ సంఘాలకు ప్రాతినిథ్యం వహిస్తోంది. ఈ క్రమంలో ఎస్‌బిఐ, పిఎన్‌బి, బిఒబి తదితర బ్యాంకులు తమ కస్టమర్లకు ముందుగానే బంద్ సమాచారం ఇవ్వగా, ప్రైవేట్‌రంగ బ్యాంకులైన ఐసిఐసిఐ, హెచ్‌డిఎఫ్‌సి, యాక్సిస్, కొటక్ మహీంద్ర బ్యాంకుల సేవలు యథాతథంగానే కొనసాగే అవకాశాలున్నాయ.