బిజినెస్

పేటిఎమ్ వాటా అమ్మేసిన రిలయన్స్ క్యాపిటల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 7: అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ క్యాపిటల్ సంస్థ.. డిజిటల్ పేమెంట్స్ సంస్థ అయిన పేటిఎమ్‌లో దాదాపు తమ 1 శాతం వాటాను అమ్మేసింది. 275 కోట్ల రూపాయలతో ఈ వాటాను చైనాకు చెందిన అలీబాబా గ్రూప్ కొనుగోలు చేసింది.
పేటిఎమ్‌లో ఈ వాటాను కేవలం 10 కోట్ల రూపాయలకే గతంలో రిలయన్స్ క్యాపిటల్ దక్కించుకుంది. కాగా, ఈ లావాదేవీపై మాట్లాడేందుకు రిలయన్స్ క్యాపిటల్ వర్గాలు నిరాకరించాయి.