బిజినెస్

వచ్చేనెల భారత్‌కు ఐఫోన్ 7 స్పెషల్ ఎడిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 21: అమెరికాకు చెందిన టెక్నాలజీ దిగ్గజం యాపిల్.. వచ్చే నెల ఏప్రిల్ నుంచి భారతీయ మార్కెట్‌లో తమ స్పెషల్ ‘రెడ్’ ఎడిషన్‌కు చెందిన ఐఫోన్ 7, ఐఫోన్ 7ప్లస్ మోడళ్లను విక్రయించనుంది. ఎయిడ్స్‌కు వ్యతిరేకంగా పోరాటానికి గుర్తుగా వీటిని మార్కెట్‌లోకి తీసుకొస్తోంది. కాగా, ఇతర దేశాల్లో ఈ నెల 24 నుంచే ఈ మోడల్స్ అందుబాటులో ఉంటాయని యాపిల్ స్పష్టం చేసింది. వినియోగదారులకు నెలాఖరు నుంచి పంపిణీ చేస్తామంది. 128జిబి, 256జిబి సామర్థ్యం కలిగిన వీటి ధర 82,000 రూపాయల నుంచి మొదలవుతుందని యాపిల్ తెలిపింది.