బిజినెస్

8 ఈ-వెహికిల్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్లాస్టిక్ ఆటో కాంపోనెంట్స్ తయారీదారు ఓకె ప్లే ఇండియా.. సోమవారం న్యూఢిల్లీలో 8 ఈ-వెహికిల్స్ ను మార్కెట్‌లోకి తీసుకొ చ్చింది. ఈ-రాజ బ్రాండ్ పేరిట పరిచయమైన ఈ ఎలక్ట్రిక్ వాహనాల ధర 1.25 లక్షల నుంచి 1.5 లక్షల రూపాయల మధ్య ఉంది. ఈ సందర్భంగా మరో 6 ఈ-టూవీలర్లనూ సంస్థ ఆవిష్కరించింది. అయతే ప్రభుత్వ ఆమోదం తర్వాత వీటిని మార్కెట్‌లోకి తెస్తా మని ఓకె ప్లే ఇండియా ఎండి రాజన్ హందా పిటిఐకి తెలిపారు. 2030కల్లా 100 శాతం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ప్రభుత్వ లక్ష్యమైన నేపథ్యంలో మున్ముందు మరిన్ని వాహనాలను పరిచయం చేస్తామన్నారు