బిజినెస్

థర్డ్ పార్టీ ప్రీమియం పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 28: బీమారంగ రెగ్యులేటర్ ఐఆర్‌డిఎఐ.. మంగళవారం నూతన థర్డ్ పార్టీ మోటార్ ప్రీమియం రేట్లను ప్రకటించింది. 1 లీటర్-1.5 లీటర్ ఇంజిన్ సామర్థ్యం కలిగిన ప్రైవేట్ వాహనాల ప్రీమియం ధరను అత్యధికంగా 41 శాతం పెంచింది. కొత్త ధరలు వచ్చే నెల 1 నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. దీంతో ప్రీమియం ధర 3,132 రూపాయలకు చేరింది. ఇప్పుడు 2,237 రూపాయలుగానే ఉండటం గమనార్హం. కాగా, ఇప్పటికే దీనిపై ప్రైవేట్‌రంగ వాహనదారులు ఆందోళన చేస్తున్నది తెలిసిందే.