బిజినెస్

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 11: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 212.61 పాయింట్లు ఎగిసి 29,788.35 వద్ద స్థిరపడితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 55.55 పాయింట్లు ఎగబాకి 9,237 వద్ద నిలిచింది. ఫిబ్రవరి నెలకుగాను పారిశ్రామికోత్పత్తి (ఐఐపి), మార్చి నెలకుగాను సిపిఐ ఆధారిత ద్రవ్యోల్బణం గణాంకాలు బుధవారం విడుదలవుతున్న క్రమంలో మదుపరులు పెట్టుబడులకు ప్రాధాన్యమివ్వడం గమనార్హం. ఎఫ్‌ఎమ్‌సిజి రంగ షేర్ల కొనుగోళ్లకు మదుపరులు అమితాసక్తిని ప్రదర్శించారు.