బిజినెస్

నూతన సంవత్సరానికి లాభాలతో స్వాగతం పలికిన స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 1: దేశీయ స్టాక్ మార్కెట్లు కొత్త సంవత్సరానికి లాభాలతో స్వాగతం పలికాయి. శుక్రవారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 43.36 పాయింట్లు పెరిగి 26,160.90 పాయింట్లకు చేరితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 16.85 పాయింట్లు అందుకుని 7,963.20 వద్ద స్థిరపడింది. గురువారం కూడా స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిసినది తెలిసిందే. రియల్టీ, క్యాపిటల్ గూడ్స్, ఆటో, విద్యుత్, పిఎస్‌యు, మెటల్, బ్యాంకింగ్ రంగాల షేర్ల విలువ 1.99 శాతం నుంచి 0.62 శాతం పెరిగింది.