బిజినెస్

జిఎస్‌టి చరిత్రాత్మకం: మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో: జిఎస్‌టి అమలును చరిత్రాత్మకంగా అభివర్ణించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. మంగళవారం ఇక్కడ ఎపిజె అబ్దుల్ కలామ్ టెక్నికల్ యూనివర్శిటీ (ఎకెటియు)లో జరిగిన కార్యక్రమానికి విచ్చేసిన ఆయన మాట్లాడుతూ జిఎస్‌టి అమలుకు కృషిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యావాదాలు తెలిపారు. వేర్వేరు భావాలు కలిగిన రాజకీయ పార్టీలు ఎలా జిఎస్‌టి అమలుకు ఒక్కటయ్యా యో అనేది ప్రపంచం చూడబోతోందన్నారు. ఈ క్రమంలోనే అన్ని విధాన సభలు, లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకు కృతజ్ఞతలు చెప్పిన మోదీ.. దేశంలోని రాజకీయ పార్టీలనూ అభినందించారు. రెండు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ, 130 కోట్ల ప్రజలను కలిగి ఉన్న భారత్.. జిఎస్‌టితో ఏకీకృతమవుతోందని అన్నారు.