బిజినెస్
మొబైల్స్ ధరలను తగ్గించిన ఆసస్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 4 July 2017
న్యూఢిల్లీ, జూలై 3: భారతీయ మార్కెట్లో తమ స్మార్ట్ఫోన్ల ధరలను తగ్గిస్తున్నట్లు తైవాన్కు చెందిన ఆసస్ సంస్థ ప్రకటించింది. ఇప్పటికే అమెరికాకు చెందిన యాపిల్ సంస్థ ఐఫోన్ ధరలను తగ్గించగా, ఇప్పుడు ఆసస్ తమ జెన్ఫోన్ శ్రేణి స్మార్ట్ఫోన్ల ధరను 3,000 రూపాయల వరకు తగ్గించింది. దీంతో జెన్ఫోన్ 3 (5.5) ధర 16,999 రూపాయలు, జెన్ఫోన్ 3 మ్యాక్స్ 5.5 ధర 14,999 రూపాయలకు దిగివచ్చాయ. కాగా, వస్తు, సేవల పన్ను (జిఎస్టి) అమలు నేపథ్యంలో యాపిల్ సంస్థ దాదాపు 7,000 రూపాయల మేర వివిధ రకాల ఐఫోన్ ధరలను తగ్గించినది తెలిసిందే.