బిజినెస్

‘ప్రాజెక్టు నెక్స్ట్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశీయ ప్రైవేట్‌రంగ టెలికామ్ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్.. వినియోగదారుల సేవల పెంపునకుగాను ‘ప్రాజెక్టు నెక్స్ట్’ పేరుతో 2,000 కోట్ల రూపాయల పెట్టుబడులను పెట్టనుంది. ఈ మేరకు సోమవారం న్యూఢిల్లీలో ప్రకటించింది. కస్టమర్ల ప్రైవసీనే తమకు తొలి ప్రాధాన్యత అని ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఇదిలావుంటే ఐదు రాష్ట్రాల్లో వాయిస్ ఓవర్ లాంగ్-టర్మ్ ఎవల్యూషన్ (వోల్ట్) టెక్నాలజీని ఎయిర్‌టెల్ పరీక్షిస్తోంది. ఇప్పటివరకు దేశీయంగా ఒక్క రిలయన్స్ జియోనే దీన్ని వాడుతోంది