బిజినెస్

పారిశ్రామికవాడల్లో హరితహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 22: తెలంగాణలోని పారిశ్రామిక వాడల్లో ఈ నెల 24న 50వేల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టకుంది టిఎస్‌ఐఐసి. తద్వారా రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్‌కు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలుపుదామని టిఎస్‌ఐఐసి చైర్మన్ గ్యాదరి బాలమల్లు పిలుపునిచ్చారు. శనివారం బాలమల్లు టిఎస్‌ఐఐసి చేపట్టిన మూడవ విడత హరితహారంపై సమీక్షించారు. ముందుగా నిర్దేశించిన ప్రకారం 25 లక్షల మొక్కలను తప్పనిసరిగా నాటించాలని ఆయన అధికారులను ఆదేశించారు. పారిశ్రామికవాడలు, ఐలాల పరిధిలోని ఖాళీ స్థలాల్లో మొక్కలను నాటి వాటి సంరక్షణకు చర్యలు చేపట్టాలని సూచించారు.