బిజినెస్

రూ. 200 కోట్లతో బ్రేక్స్ యూనిట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 31: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 200 కోట్ల రూపాయల పెట్టుబడితో బ్రేక్స్ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి టివిఎస్ గ్రూపు సంసిద్ధత వ్యక్తం చేసింది. టివిఎస్ గ్రూప్ ప్రతినిధి రామానుజం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మంగళవారం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో కలిశా రు. ఈ యూనిట్ ఏర్పాటుకు కావాల్సిన స్థలాన్ని, వౌలిక సదుపాయాలను కల్పించాలని కోరారు. కాగా, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిన టివిఎస్‌ను సిఎం చంద్రబాబు అభినందించారు.

chitram టివిఎస్ గ్రూప్ ప్రతినిధులతో సమావేశమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు