బిజినెస్

ఎపి ఏషియన్ పెయింట్స్ ప్లాంట్ సామర్థ్యం పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 21: ఆంధ్రప్రదేశ్ ప్లాంట్ సామర్థ్యాన్ని ఏషియన్ పెయింట్స్ పెంచుతోంది. దశలవారీగా ఈ ప్లాంట్ గరిష్ఠ వార్షిక సామర్థ్యాన్ని 5 లక్షల లీటర్లకు పెంచనున్నట్లు బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు ఏషియన్ పెయింట్ మంగళవారం తెలిపింది. పెట్టుబడులు కూడా స్వల్పంగా పెరుగుతాయని స్పష్టం చేసింది. 1,750 కోట్లతో విశాఖపట్నం జిల్లా పూడి గ్రామం వద్ద ఈ ప్లాంట్‌ను నిర్మిస్తామని నిరుడు మార్చిలో ఏషియన్ పెయింట్స్ ప్రకటించినది తెలిసిందే. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఎమ్‌ఒయును కూడా కుదుర్చుకుంది.