బిజినెస్

31లోగా జీఎస్టీ రిటర్న్‌లు ఫైల్ చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 21: కేంద్ర ప్రభుత్వ జీఎస్టీలో నమోదు చేసుకున్న పన్ను చెల్లింపుదారులందరూ 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రిటర్న్‌లను ఆగస్టు 31వ తేదీలోగా ఫైల్ చేయాలని కేంద్ర పన్నుల విజయవాడ డివిజన్ ఉప కమిషనర్ సీ శంకరన్ రాజు తెలిపారు. లేని పక్షంలో జీఎస్టీ చట్టం ప్రకారం భారీగా జరీమానాలు చెల్లించాల్సి ఉంటుందని బుధవారం ఒక ప్రకటనలో ఆయన స్పష్టం చేశారు.