బిజినెస్

మార్కెట్ సలహా ప్యానెల్ ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: పబ్లిక్ ఇష్యూలు, తత్సంబంధమైన ఇతర అంశాలను పర్యవేక్షించి తగిన సూచనలు, సలహాలు ఇవ్వడానికి ప్రైమరీ మార్కెట్ అడ్వయిజరీ కమిటీ (పీఎంఏసీ) ఏర్పాటైంది. మార్కెట్ రెగ్యులేటర్ సెబీ 23 మంది సభ్యులతో ఈ మార్కెట్ సలహా ప్యానెల్‌ను బుధవారం ప్రకటించింది. మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ చైర్మన్‌గా ఉన్న టీవీ మోహన్‌దాస్ పాయ్‌ను ఈ కమిటీ చైర్మన్‌గా నియమించింది. వివిధ ప్రముఖ కంపెనీలకు చెందిన ఎండీలు, సీఇవోలు ఇతర ఉన్నతాధికారులు సభ్యులుగా ఉంటారు.