బిజినెస్

ఎల్‌ఐసికి 7.17 కోట్ల షేర్లు అమ్మనున్న యూకోబ్యాంక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: జీవిత బీమా సంస్థ(ఎల్‌ఐసి)కు ప్రాధాన్యత ప్రాతిపదికపై 7.17 కోట్ల షేర్లను విక్రయించనున్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన యూ బ్యాంక్ తెలిపింది. దీనిద్వారా బ్యాంక్‌కు రూ 270కోట్లు లభిస్తాయి. సెబి నిర్ణయించిన ధరకు ఎల్‌ఐసికి ప్రాధాన్యత ప్రాతిపదికపై 7.17 ఓట్ల షేర్లను విక్రయించడానికి ఇటీవల జరిగిన బోర్డు సమావేశం నిర్ణయించింది. దీంతో బ్యాంకులో ఎల్‌ఐసి వాటా 5.5 శాతానికి పెరుతుంది. ప్రస్తుతం యూకో బ్యాంక్‌లో ఎల్‌ఐసితో కలుపుకొని బీమా కంపెనీలకు 12.02 శాతం వాటా ఉంది.