తెలంగాణ

బైక్ బోల్తాపడి ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్: తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి వద్ద గురువారం ఉదయం ఓ బైక్ డివైడర్‌ను ఢీకొనడంతో ఓ యువతి, యువకుడు మరణించారు. వీరు రామగుండం నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. మృతుడు మనోహర్ నాయక్ ఎ.జి.బిఎస్సీ విద్యార్థి అనీ, మృతురాలు హిమబిందు మెడిసన్ విద్యార్థిని అని పోలీసులు తెలిపారు.