తెలంగాణ

బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు: ఒకరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికింద్రాబాద్: బోయిన్‌పల్లి చెక్‌పోస్టు వద్ద శనివారం ఉదయం వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొనడంతో షాపూర్‌నగర్‌కు చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించినందునే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్షసాక్షులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సు డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేసి, మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.