జాతీయ వార్తలు

క్యాబ్‌ లోయలో పడి ఆరుగురి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిజోరాం ‌: మిజోరాం రాష్ట్రం ఐజ్వాల్‌ జిల్లా సెలింగ్‌ గ్రామంలో ఓ క్యాబ్‌ లోయలో పడిన ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలవగా, ఎనిమిది మంది గాయపడ్డారు. శుక్రవారం తెల్లవారుజామున చాంపై జిల్లాలోని జొకాతర్‌ నుంచి వస్తుండగా ప్రమాదం సంభవించిందని పోలీసులు వెల్లడించారు.