అంతర్జాతీయం

మిలిటరీ హెలికాప్టర్‌ కూలి ఏడుగురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్తాంబుల్‌: టర్కీలో బుధవారం మిలిటరీ హెలికాప్టర్‌ కూలి ఏడుగురు అధికారులు మృతిచెందారు. హెలికాప్టర్‌ గైర్‌సన్‌ ప్రావిన్స్‌కి రాగానే కూలిపోయినట్లు అధికారులు వెల్లడించారు. వాతావరణం అనుకూలించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, మిగిలినవారు తీవ్రగాయాలతో బయటపడినట్లు వెల్లడించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సికర్‌స్కైఎస్‌-70 హెలికాప్టర్‌లో మిలిటరీ అధికారులు, వారి కుటుంబసభ్యులు ప్రయాణిస్తున్నారు.