తెలంగాణ

విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు: ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్: బాలానగర్ మండలం రాజాపూర్ వద్ద ఆదివారం సాయంత్రం వేగంగా వస్తున్న ఓ కారు రోడ్డుపక్కన విద్యుత్ స్తంభాన్ని ఢీ కొనడంతో ఇద్దరు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. మృతులు బెంగళూరుకు చెందినవారని పోలీసులు తెలిపారు.