తెలంగాణ

కారును ఢీకొన్న లారీ: ఐదుగురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్: కొడంగల్ మండలం చిక్కపల్లి వద్ద సోమవారం ఉదయం ఓ కారును లారీ ఢీకొనడంతో ఐదుగురు మరణించారు. సంఘటన స్థలంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, ఆస్పత్రికి తరలించాక మరో ముగ్గురు మృతి చెందారు. మృతుల వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.