ఆంధ్రప్రదేశ్‌

ఓర్వకల్లులో ముగ్గురి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు:కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కర్నూలు నుంచి నంద్యాల వెళుతున్న కారును ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. క్షతగాత్రులను కర్నూలు ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. కాగా ఈ ప్రమాదంపట్ల రవాణాశాఖ మంత్రి శిద్దా రాఘవరావు సంతాపం వ్యక్తం చేశారు.