తెలంగాణ
రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 22 October 2018
కందుకూరు: రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం దెబ్బడగూడలో సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ను వెనక నుంచి కారు ఢీ కొని సమీపంలో ఉన్న విద్యుత్ స్తంభంవైపు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు కానిస్టేబుళ్లు ఉన్నారు.