తెలంగాణ

కారు బోల్తాపడి దంపతుల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్: జక్రాన్‌పల్లి వద్ద జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం ఓ కారు అదుపుతప్పి బోల్తాపడి దంపతులు మరణించారు. మృతులను డిచ్‌పల్లి మండలం గన్నారం గ్రామానికి చెందిన రవి,రమ్యలుగా బంధువులు గుర్తించారని పోలీసులు తెలిపారు.