జాతీయ వార్తలు

విద్యార్థుల కారు బోల్తా : ఐదుగురి దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంబయి: పుణెకు చెందిన ఆరుగురు విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి పుణె-మంబయి రహదారిలో బోల్తా పడటంతో ఐదుగురు మృతి చెందగా మరో వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు. మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స పొందుతూ మరో ఇద్దరు చనిపోగా, ఓ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.