జాతీయ వార్తలు
కార్తీ కేసులో స్థాయీ నివేదిక అందజేయాలని ఆదేశాలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 13 March 2018
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కార్తీ చిదంబరం పెట్టుకున్న దరఖాస్తుపై మంగళవారంనాడు హైకోర్టులో విచారణ జరిగింది. వాదనల అనంతరం ఈ కేసుకు సంబంధించిన స్థాయీ నివేదికను ఈనెల 16లోగా తమకు అందజేయాలని, అలాగే కార్తీ చిదంబరం బెయిల్ అభ్యర్థనపై సమాధానం ఇవ్వాలని సీబీఐని కోర్టు ఆదేశించింది.