జాతీయ వార్తలు

సీబీఐ చీఫ్ కేసులో వాదనలు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: సీబీఐ చీఫ్ అలోక్ వర్మ కేసులో గురువారంనాడు సుప్రీం కోర్టులో వాదనలు పూర్తియ్యాయి. జస్టిస్ గొగోయ్ నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసనంలో గురువారంనాడు వాదనలు జరిగాయి. అలోక్ వర్మ, ఆస్థానాలు పరస్పరం అవినీతి అరోపణలు చేసుకోవటంతో కేంద్రం వీరిని సెలవుపై పంపి వర్మ స్థానంలో నాగేశ్వరరావును తాత్కాలిక డైరెక్టర్‌గా నియమించింది. కాగా ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది.