జాతీయ వార్తలు
వీరభద్రసింగ్ కుమారుడిని ప్రశ్నించిన సిబిఐ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 21 June 2016
దిల్లీ: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన వ్యవహారంలో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్ను సిబిఐ అధికారులు మంగళవారం ఇక్కడ ప్రశ్నించారు. ఈ కేసులో వీరభద్ర సింగ్ను సిబిఐ ఇప్పటికే పలుసార్లు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఇపుడు కుటుంబ సభ్యుల నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నారు.