ఆంధ్రప్రదేశ్‌

అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సీసీ కెమెరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర వైద్య,ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్ శనివారం ఇక్కడ తెలిపారు. విజయవాడలోని పాత ప్రభుత్వ ఆస్పత్రిలో శిశువు అపహరణ ఘటన సుఖాంతమైనందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కిడ్నాపైన రెండు రోజుల తర్వాత శిశువును తల్లిఒడికి చేర్చినందుకు పోలీసులను ఆయన అభినందించారు. ఇలాంటి ఘటనలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పునరావృతం కాకుండా సీసీ కెమెరాలతో గట్టి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు.