ఆంధ్రప్రదేశ్
ఎటిఎంలో చోరీకి విఫలయత్నం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 29 March 2016
చిత్తూరు: సిసి కెమెరాలను ధ్వంసం చేసి ఓ ఎటిఎంలో నగదు చోరీకి దుండగులు సోమవారం అర్ధరాత్రి విఫలయత్నం చేశారు. గాజులమండ్యంలోని ఇండియావన్ ఎటిఎంలో ఈ ఘటన జరిగింది. ఎటిఎం తెరుచుకోనందున వారు పలాయనం చిత్తగించారు.