రాష్ట్రీయం

ప్రతి ఎకరాకు సాగునీరు అందించటమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్ : ప్రతి ఎకరాకు సాగు నీరు అందించటమే ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ అన్నారు. జిల్లాలోని ములుగులో కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టీ కల్చర్ యూనివర్శిటీ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ యూనివర్శిటీకి రూ.75 కోట్లు మంజూరుచేస్తున్నట్లు ప్రకటించారు.