జాతీయ వార్తలు

ఛత్తీస్‌గడ్‌లో పేలుడు: ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గడ్‌లోని అమ్‌దాయ్‌ ఘాటి ప్రాంతం వద్ద ఆదివారం నక్సలైట్లు ల్యాండ్‌మైన్‌ పేల్చారు. దీంతో ఇద్దరు కార్మికులు మృతిచెందారు. నక్సలైట్లు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. మావోయిస్టులను పట్టుకోవడానికి పోలీసులు కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు.