చిత్తూరు
వడదెబ్బకు మహిళ మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 20 March 2016
వరదయ్యపాళెం, మార్చి 19: మండలంలోని కంచెరపాలెం గ్రామానికి చెందిన పాలియమ్మ (70) శనివారం వడదెబ్బతో మృతిచెందింది. గత రెండురోజులుగా అనారోగ్యంతో ఉన్న ఈమె శుక్రవారం ఎండ వేడికి వడదెబ్బతో వాంతులు, విరేచనాలతో అనారోగ్యం పాలైందని, శనివారం ఆమె మృతి చెందినట్లు ఆమె బంధువులు తెలిపారు.