ఆంధ్రప్రదేశ్‌

గోపీచంద్‌ను ప్రోత్సహించినది నేనే : చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం:ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తాను అధికారంలో ఉన్నప్పుడు క్రీడలను ప్రోత్సహించానని, తన ప్రోత్సాహం వల్లే గోపీచంద్ ఇంతటి వాడయ్యాడని, ఇప్పుడు దేశానికి ఒలంపిక్ పతకాన్ని తెచ్చే క్రీడాకారులను తయారు చేశాడని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విశాఖలో మెడిటెక్ పెట్టుబడిదారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పి.వి.సింధు ఒలింపిక్ విజయాన్ని ప్రస్తావించారు. ఇప్పుడుకూడా ఏపీలో క్రీడలను ప్రోత్సహిస్తామని వెల్లడించారు.